హైదరాబాద్ : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఈ నెల 2న ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డితె లిపారు. రాజకీయ నాయకుల జన్మదినాన్ని పురస్కరించుకుని రోడ్ల నిండా కటౌట్లు, పోస్టర్స్ నింపి జనాల్ని ఇబ్బందికి గురి చేస్తుంటారు. అలా కాకుండా జన హితం కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ