స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్: బోధన్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పే కట్టడాల్లో ఒకటైనది వందస్తంభాల గుడి. వరంగల్ జిల్లాలో వేయి స్తంభాల గుడి ఉన్నట్లుగానే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో బోధన్లో ఉన్నది. ఆలయంలోని స్తంభాలపై ఉన్న శిల్ప సంపద సందర్శకులను ఆకట్టుకుంటున్నది.