షుగర్ వ్యాధి అంటే మధుమేహం లేదా డయాబెటిస్గా పిలుస్తాం.. ఎలా పిలిచినా ఇది మనిషిని పీల్చి పిప్పిచేస్తుంది.. కరోనా నేపథ్యంలో డయాబెటిస్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డయాబెటిస్ రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది, కొవిడ్ బారినపడ్డ మధుమేహ రోగులు మరింత ఎరుకతో ఉండాలి. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..