Nizamabad
- Jan 09, 2021 , 01:24:16
‘రూర్బన్' పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందూరు, జనవరి 8 : రూర్బన్ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రూర్బన్ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 15లోగా బిల్లులను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ సీఈవో గోవింద్, డీసీవో సింహాచలం, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది’
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
MOST READ
TRENDING