జనగామ : లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి నిరుపేదలకు వరం అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కావొద్దని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీంతో ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. కార్యక్రమంలో మన్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు వానలు