Nizamabad
- Dec 20, 2020 , 00:21:29
ఘనంగా క్రిస్మస్ యూత్ ఫంక్షన్

నిజామాబాద్ రూరల్ : నగరంలోని వినాయక్నగర్లో ఉన్న ఫేత్ బాప్టిస్ట్ చర్చిలో శనివారం సాయంత్రం యూనియన్ ఆఫ్ ఇవాంజెలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా (స్టూడెంట్స్ మినిస్ట్రీ) ఆధ్వర్యంలో క్రిస్మస్ యూత్ ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు, బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఫేత్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ అబ్రహం మాట్లాడుతూ యువతీయువకులు సన్మార్గంలో నడిచేందుకు యేసుప్రభు బోధనలు దోహదపడుతాయన్నారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
తాజావార్తలు
- ఎర్రకోట ఘటనను ఖండించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి
- కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
- చెన్నైలో క్వారంటైన్లో బెన్స్టోక్స్
- పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
- ఈరోజు మీకు, మాకు ఎంతో ప్రియమైన రోజు: స్కాట్ మోరిసన్
- ట్రాక్టర్ పరేడ్ : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- సైకో కిల్లర్ రాములు అరెస్టు
- టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
- పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్'
- ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా
MOST READ
TRENDING