Nizamabad
- Dec 05, 2020 , 00:33:23
న్యాయవ్యవస్థతో అన్ని శాఖలు కలిసిరావాలి

- కార్యనిర్వాహక, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయాలి
- న్యాయఫలాలను సామాన్యులకు చేరవేద్దాం
- జిల్లా జడ్జి సాయిరమాదేవి
- 12న జాతీయ లోక్ అదాలత్
- జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సాయిరమాదేవి
నిజామాబాద్ లీగల్: జాతీయ లోక్ అదాలత్ను ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సాయిరమాదేవి తెలిపారు. జిల్లా కోర్టులోని చాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మహితో కలిసి ఆమె మాట్లాడారు. సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 2,168 సివిల్, క్రిమినల్ కేసులను గుర్తించామని, రాజీ పడే అవకాశం ఉన్న అన్ని క్రిమినల్ కేసులను కక్షిదారుల సమ్మతి మేరకు పరిష్కరిస్తామని తెలిపారు. వివరాల కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాలను, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
MOST READ
TRENDING