‘స్వశక్తీకరణ్' చెక్కును అందుకున్న జడ్పీ చైర్మన్

నిజామాబాద్ సిటీ: దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్ అవార్డుకు ఎంపికైన ని జామాబాద్ జడ్పీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50లక్షల చెక్కును సోమవారం హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు, జడ్పీ సీఈవో గోవింద్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తాని యా, కమిషనర్ రఘునందన్రావు పాల్గొన్నారు.
నందిపేట్ మండలానికి
రూ. 25 లక్షలు
నందిపేట్ : నందిపేట్ మండలం దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్ అవార్డుకు ఎంపిక కాగా సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతుల మీదుగా రూ. 25 లక్షల చెక్కును ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, ఎంపీడీవో నాగవర్ధన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి వారిని అభినందించారు.
తాజావార్తలు
- ఏదైనా జరిగితే మీదే బాధ్యత: సజ్జల
- మన ప్రజాస్వామ్యం ఎంతో శక్తివంతం: వెంకయ్య
- కశ్మీర్లో అల్లర్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర బహిర్గతం
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
- గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన బిగ్బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం