Nizamabad
- Nov 03, 2020 , 00:48:49
నేటి నుంచి తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు షురూ

ఖలీల్వాడి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధరణి స్లాట్ బుకింగ్ సోమవారం ప్రారంభమైంది. దీంతో తహసీల్ కార్యాలయాలు బిజీబిజీగా మా రాయి. స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతు లు మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వచ్చే అవకాశం ఉండడంతో కార్యాలయాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్లకు అవసరమైన పరికరాలు, సామగ్రిని సిద్ధం చేసుకున్నారు.
తాజావార్తలు
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన
- వైట్హౌస్కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర గురించి మీకు తెలుసా!
MOST READ
TRENDING