ఖమ్మం : ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. మాస్క్ ఉంటేనే ఓటు అని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ఆర్వీ కర్ణన్ పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి అనర్థాలు జరుగకుండా పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా