సంగారెడ్డి : జిల్లాలోని పఠాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని భ్రమరాంబిక కేతిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనోత్సవం కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్