Nirmal
- Jan 27, 2021 , 01:28:11
VIDEOS
సారంగాపూర్-యాకర్పల్లి బస్సు ప్రారంభం

సారంగాపూర్, జనవరి 26 : సారంగాపూర్ నుంచి యాకర్పల్లి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సారంగాపూర్, యాకర్పల్లి, బోరిగాం, ఆలూర్, వెంగ్వాపేట్ గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగరవీందర్రెడ్డి, సర్పంచ్లు సుజాత, రమణ, ఎంపీటీసీలు పద్మ, శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, నాయకులు జీవన్రావు, బొల్లోజి నర్సయ్య, నర్సారెడ్డి, కండెల భోజన్న, రాజు, శంకర్, సురెందర్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రెండు సీట్లూ మావే
- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడండి
- పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి
- ఆహార భద్రత పథకంలో నిర్లక్ష్యం తగదు
- ఉదాత్తురాలు వాణీదేవి
- సభ్యత్వం స్వీకరించిన వలసజీవులు..
- రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం
- మిషన్ భగీరథ నీటిపై అవగాహన
- ఎమ్మెల్యేలదే బాధ్యత
MOST READ
TRENDING