Nirmal
- Jan 24, 2021 , 01:42:27
VIDEOS
కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ

బాసర, జనవరి 23 : లాక్డౌన్ దృష్ట్యా నిలిపివేసిన కృష్ణ ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 27 నుంచి పునః ప్రారంభించనున్నారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్కు, ఆదిలాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించే ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండడంతో రైల్వేశాఖ అధికారులు కృష్ణ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నారు.
తాజావార్తలు
- అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించాం
- కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు
- విద్యుత్ సమస్యలకు చెక్
- చిరు వ్యాపారులకు వడ్డీ మాఫీ
- బీజేపీకి గుణపాఠం తప్పదు
- టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించండి..
- సంఘటితంగా కృషి చేయాలి
- సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మల్లారెడ్డి
- బిట్శాట్ 2021
- గోబెల్స్కు తాతల్లా మారారు
MOST READ
TRENDING