Nirmal
- Jan 18, 2021 , 02:16:48
VIDEOS
వడ్యాల్లో క్రికెట్ పోటీలు ప్రారంభం

లక్ష్మణచాంద, జనవరి 17 : వడ్యాల్ మాజీ సర్పంచ్ నల్లా రాంరెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మంత్రి ఐకేరెడ్డి తనయుడు, టీఆర్ఎస్ యువనేత అల్లోల గౌతం రెడ్డి ఆదివారం ప్రారంభించారు. యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు. యువకులు ఆటల్లో రాణించాలని సూచించారు. గ్రామీణ యువత క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. పోటీలు నిర్వహిస్తున్న వైస్ ఎంపీపీ నల్లా కల్పనారాంరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నాయకులు సాతం గంగారాం, సల్లా రాజేంద్ర ప్రసాద్, గుజ్జారి గణేశ్, జహీరొద్దీన్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రైలర్తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
- 200 మంది ఖైదీలు పరారీ.. 25 మంది మృతి
- రాజన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
- ఇస్రో సరికొత్త అధ్యాయం.. పీఎస్ఎల్వీ-సీ51 కౌంట్డౌన్ షురూ..
- నేటితో ముగియనున్న మేడారం చిన్న జాతర
- సల్మాన్కు ధన్యవాదాలు తెలిపిన రాఖీ సావంత్ తల్లి
- నైజీరియాలో 317 మంది బాలికలు కిడ్నాప్..
- మాఘ పూర్ణిమ.. కాళేశ్వరంలో శ్రీవారికి జలాభిషేకం
- అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం
- దేశంలో కొత్తగా 16,488 కరోనా కేసులు
MOST READ
TRENDING