Nirmal
- Dec 26, 2020 , 00:04:46
దత్త సాయి ఆలయానికి రూ.2.51 లక్షల విరాళం

నిర్మల్ అర్బన్ : గండిరామన్న దత్తసాయి మందిరానికి పోడెల్లి చిన్నయ్య రూ.2,51,000 చెక్కును, రవి రూ.11 వేలను విరాళంగా అందజేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు అప్పాల మహేశ్ తెలిపారు. అన్నదాన షెడ్ కోసం విరాళం అందించడంపై దాతలను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గందె సుధీర్ కుమార్, కోశాధికారి బాశెట్టి రాజేంద్ర కుమార్, కమిటీ సభ్యులు రాజ్, కృష్ణారావు, సంగారి శ్రీనివాస్, ముత్యం రెడ్డి, చిన్నయ్య, నారాయణ గౌడ అడెల్లు, సురేశ్, రాజు, సాయి తదితరులున్నారు.
తాజావార్తలు
- షిరిడీకి వెళ్దామని చెప్పి.. స్వామీజీ కిడ్నాప్
- చైనా ఉపసంహరిస్తేనే.. మన దళాలను తగ్గిస్తాం : రాజ్నాథ్
- నెటిజన్స్ ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసిన సమంత
- నిలకడగా శశికళ ఆరోగ్యం
- ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
MOST READ
TRENDING