Nirmal
- Dec 17, 2020 , 01:09:49
మూడు రిజిస్ట్రేషన్లు

ఖానాపూర్: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో బుధవారం మూడు వ్యవసా యేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. పలు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు, వారు కొనుగోలు చే సుకున్న ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మూడు రోజులుగా మొత్తం ఏడు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. రిజిస్ట్రేషన్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సబ్ రిజిస్ట్రార్ మహేందర్రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు
MOST READ
TRENDING