Nirmal
- Dec 13, 2020 , 05:50:10
వైభవం.. కార్తీక దీపోత్సవం

నిర్మల్ పట్టణంలోని 25వ వార్డు బేస్తవార్పేట్ కాలనీలో శనివారం కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని శివలింగం ఆకారంలో దీపాలను వెలిగించారు. నాలుగు సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వార్డు కౌన్సిలర్ ఎడిపెల్లి నరేందర్ తెలిపారు.
- నిర్మల్ అర్బన్
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
- హత్య చేసే ముందు హంతకుడు అనుమతి తీసుకుంటడా?
- పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
- కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
- జూన్ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్!
- సైనీ.. ఇవాళ కూడా మైదానానికి దూరం
- కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా..
MOST READ
TRENDING