Nirmal
- Dec 04, 2020 , 01:25:17
మోదీ దిష్టిబొమ్మ దహనం

వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎదుట గురువారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్ను ప్రోత్సహించేలా బిల్లులు తేవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నాయకుడు దుర్గం నూతన్కుమార్ పేర్కొన్నారు. బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విలాస్, అశోక్, నగేశ్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
- నిర్మల్ టౌన్
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
MOST READ
TRENDING