Nirmal
- Nov 29, 2020 , 00:40:00
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు

నిర్మల్ అర్బన్ : ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు.మంచిర్యాల జిల్లాకు చెందిన గురువమ్మ వృద్ధురాలు తుంటి (కీళ్ల) నొప్పితో బాధ పడుతున్నది. ఆమె కూతురు భైంసా ప్రాంతీయ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్నది. అక్కడి వైద్యుల సహాయంతో జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆర్థో వైద్యులు రఘునందర్ రెడ్డి, అరుణ్ రెడ్డి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఆమె కోలుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంవో వేణుగోపాల్ రెడ్డి తదితరులున్నారు.
తాజావార్తలు
- 5 వికెట్లతో అరుదైన క్లబ్లో మహ్మద్ సిరాజ్
- విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం : మంత్రి కేటీఆర్
- 'హైదరాబాద్ నెక్లెస్రోడ్ను తలదన్నేలా సిద్దిపేట నెక్లెస్రోడ్'
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- ప్రత్యేక గుర్తింపుకోసమే అంగన్వాడీలకు యూనిఫాం
MOST READ
TRENDING