Nirmal
- Nov 25, 2020 , 00:49:58
దరఖాస్తు చేసుకోండి

నిర్మల్ టౌన్: జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వి ద్యార్థులకు అందించే ఉపకార వేతనాల కోసం అర్హులైన వా రు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి తెలిపారు. 2020-21 విద్యా సం వత్సరానికి జిల్లాలో 1వ తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు ఆన్లైన్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకో వాలన్నారు. ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్, మెరిట్ కమిన్స్ ఉప కార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల హార్డ్కాపీలను సంబంధిత కార్యాలయంలో వ చ్చే నెల 15లోగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్పై గుబులు : భారత్కు ఆర్డర్ల వెల్లువ
- బౌరంపేటలో వాచ్మెన్ హత్య
- యాదాద్రీశుడి దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం
- దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతారా..?: ప్రియాంకాగాంధీ
- రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం
- ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు.. ఇదీ నిజం
- బెన్స్టోక్స్ వచ్చేస్తున్నాడు..!
- దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా విమాన వాహక నౌకలు
- పద్య ప్రక్రియను ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్
- మార్బుల్ బండ మీదపడి బాలుడు మృతి
MOST READ
TRENDING