Nirmal
- Nov 17, 2020 , 01:59:49
ఆలయానికి రూ. లక్ష విరాళం

నిర్మల్ అర్బన్: మంజులాపూర్ కాలనీలోని సాయిబాబా ఆలయానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అయిటి శ్రీనివాస్, రాజేశ్వర్, మోహన్ రెడ్డి రూ.లక్ష నగదును లక్కడి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ కమిటీకి సోమవారం అందజేశారు. ఆలయ అభివృద్ధికి విరాళం అందించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. లింగారెడ్డి, అశోక్ రెడ్డి, శివ, రవి, లింగన్న తదితరులున్నారు.
తాజావార్తలు
- సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
- అఖిలప్రియకు బెయిల్ మంజూరు
- ఎంపీ అర్వింద్..రాజీనామా చేశాకే రైతులతో మాట్లాడు
- అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం: సీరమ్ సీఈవో
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
- ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?
- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
- ధరణి’లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
MOST READ
TRENDING