Nirmal
- Nov 07, 2020 , 03:19:42
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి నివాళి

నిర్మల్ అర్బన్ : మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ద్వాదశ దిన కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్లో మినిస్టర్ క్యాంపు కార్యాలయం లో శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. నాయిని నర్సింహారెడ్డి, అహల్య దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తాజావార్తలు
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
MOST READ
TRENDING