హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4723 కరోనా కేసులు నమోదయ్యాయి. 5695 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,11,711కు పెరిగాయి. ఇప్పటివరకు 4,49,744 మంది కోలుకున్నారు. ఇంకా 59,133 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 2,834కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మొత్తం 69,525 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.