Nirmal
- Nov 03, 2020 , 02:47:35
నేడు విద్యుత్ అదాలత్

నిర్మల్ టౌన్: భైంసా, నిర్మల్, ఖానాపూర్ వి ద్యుత్ కార్యాలయాల్లో వినియోగదారుల కోసం మంగళవారం విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ట్రాన్స్కో అధికారి జయంత్రావు చౌహన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ఆయా కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఏడీఏ రమేశ్, ఏడీఈ చంద్రమౌళి, డీఈ మధుసూదన్ పాల్గొంటారని పేర్కొన్నారు. వినియోగదారు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాజావార్తలు
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
- ఎగ్ ఫేస్ మాస్క్తో ఎన్నో లాభాలు..
MOST READ
TRENDING