Nirmal
- Sep 09, 2020 , 02:25:15
పేదింట కల్యాణ కాంతులు

- n ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
- n కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం
- n ఇటీవల ఉమ్మడి మండలంలో 231 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత
నార్నూర్ : నిరుపేద ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ని లుస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటున్నది. పథకం ప్రారంభంలో రూ.51 వేలు ఇవ్వగా, ప్రస్తుతం రూ.లక్ష116 అందిస్తున్నారు. వెనుకబడ్డ అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తిస్తుండడంతో ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మండలంలో ఇటీవల 213 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు మంజూరు కాగా, గాదిగూడలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, నార్నూర్లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ ప్రభుత్వం సం క్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నదని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటున్నదని, రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- నీటిగుంతలో మునిగి విద్యార్థి మృతి
- పెళ్లిపీటలెక్కబోతున్న హీరో.. ప్రియురాలితోనే ఏడడుగులు
- కోవిషీల్డ్ టీకానే వేయించుకుంటాం: ఢిల్లీ వైద్యులు
- నరసాపురం, అనకాపల్లి నుండి సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లు
- ఏపీలో 1987కు తగ్గిన యాక్టివ్ కేసులు
- శాస్త్రవేత్తల నిర్విరామ కృషి ఫలితమే వ్యాక్సిన్ : మంత్రి ప్రశాంత్ రెడ్డి
- షాక్ ఇచ్చిన రోగి..ప్రాణం పోసిన డాక్టర్లు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
MOST READ
TRENDING