Nirmal
- Sep 07, 2020 , 01:45:19
మెరుగైన సేవలు అందించాలి

భైంసా : ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జూమ్ యాప్ ద్వారా వైద్యులకు సూ చించారు. జూమ్ యాప్ ద్వారా వైద్యులకు ఆదివారం అవగాహన కల్పించారు. కరోనా కాలంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రోగులకు నిరంతరాయంగా సేవలు అందించాలని సూచించారు. ఎవరికైనా కరోనా వచ్చిందని భయపడాల్సిన అవస రం లేదని, వైద్యులను సంప్రదించాలని తెలిపా రు. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. సమావేశంలో వైద్యులు ఖలీమ్, సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- 730 కోట్ల ప్రైజ్ మనీ!
- చచ్చుబడిన కాళ్లలో మళ్లీ కదలికలు!
- కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు
- టీకా అంటూ ఫోన్లు వస్తే నమ్మొద్దు
- మెట్రోనగరి.. మేలైన స్థిరాస్తి!
- సర్కార్ను విమర్శిస్తే నేరమే!
- పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించాలి
- సేవలు అభినందనీయం
- వ్యవసాయ పనుల్లో బాలకార్మికులు
MOST READ
TRENDING