Nirmal
- Jul 01, 2020 , 03:27:50
ఆడబిడ్డలకు కానుక ‘కల్యాణలక్ష్మి’

- ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ n చెక్కుల అందజేత
దస్తురాబాద్ : ఆడబిడ్డల పెళ్లికి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మిని కానుకగా ఇస్తూ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మున్యాల, మున్యాల తండా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి సారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, తహసీల్దార్ బత్తుల విశ్వంబర్, ఆర్ఐ కవిత, సర్పంచ్లు దుర్గం శంకర్, సరేశ్ నాయక్, నాయకులు సంతపూరి శ్రీనివాస్, దుర్గం రాజలింగు, ఉల్వకాని విలాస్ యాదవ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అన్ని రైళ్లూ ప్రారంభమయ్యేది ఆ నెలలోనే..!
- కొవిడ్ వ్యాక్సిన్లపై మోదీ భరోసా!
- బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి జగదీశ్రెడ్డి
- ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి
- సీరమ్ ప్లాంట్ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం
- సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వం..
- 'నారప్ప' డైరెక్టర్ కొత్త సినిమా ఇదే..!
- కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం
- జూన్ చివరికల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక..!
- నట్టూ.. నువ్వొక లెజెండ్: డేవిడ్ వార్నర్
MOST READ
TRENDING