Nirmal
- May 15, 2020 , 02:09:15
‘జౌళినాలా’ పనులను త్వరగా పూర్తి చేయాలి

- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ అర్బన్: జౌళినాలా పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కురన్నపేట్, షేక్ సాహెబ్పేట్, బ్రహ్మపురి కాలనీల గుండా ప్రవహిస్తున్న జౌళినాలా పూడికతీత పనులను పరిశీలించారు. పనులను వర్షాకాలం ప్రారంభంలోపు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డీఈ సంతోష్, కౌన్సిలర్లు నల్లూరి పోశెట్టి, మేడారం ప్రదీప్ తదితరులున్నారు.
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
MOST READ
TRENDING