నిజామాబాద్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఉచిత అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ హాజరైన మల్లవరపు బాలలత, డా.సీఎస్ వేప ఉద్యోగార్థులకు నిపుణుల దిశా నిర్దేశం భారీగా తరలివచ్చిన యువత పోటీ పరీక్షల్లో విజయం సాధ
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో సమావేశం నిర్మల్ చైన్గేట్, మే 19 : పదో తరగతి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్
ప్రభుత్వ బొగ్గు పరిశ్రమల నిర్వీర్యానికి కుట్ర గనుల ప్రైవేటీకరణ విరమించుకోవాలి కొరత అధిగమించడానికి కొత్త గనులు తెరవాలి సీఐటీయూ రాష్ర్టాధ్యక్షుడు రాజారెడ్డి శ్రీరాంపూర్, మే 19: అస్ట్రేలియాలోని అదానీ కం
సింగరేణిలో అంతర్గత అభ్యర్థులకు యాజమాన్యం తీపికబురు ఈనెల 25 నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కొత్తగూడెం సింగరేణి/ రామగిరి, మే 19: సింగరేణిలో బదిలీ వర్కర్ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న
ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్డి 60 మంది లబ్ధిదారులకు యోగ్యత పత్రాలు అందజేత ఇచ్చోడ, మే 19 : వివిధ శిక్షణల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి ఎంపీపీ నిమ్మల ప్రీతమ్రెడ్�
జిల్లాకు ఇతర రష్ట్రాల మద్యం కొన్ని నెలలుగా సాగుతున్న దందా పెంబి ఘటనతో వెలుగులోకి.. తీగలాగుతున్న ఆబ్కారీ శాఖ అధికారులు నిర్మల్ అర్బన్, మే 19 : జిల్లాలో ఇతర రష్ట్రాల మద్యం ఏరులై పారుతున్నది. జిల్లాకు సరిహద్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముగిసిన పెర్సాపేన్ పూజలు నార్నూర్, మే 19 : ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండ�
కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయంతో పెరిగిన పత్తి సీడ్ ధర గతేడాది ఒక్కో సంచి ధర రూ.767.. ఈ యేడాది రూ.810 ఒక్కో సంచిపై రూ.43 పెంపు.. రైతులపై రూ.10 కోట్ల భారం బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతున్న రైతన్నలు కేంద్రంలోని బీజే�
సీసీఐ తుక్కు అమ్మకాలు నిలిపివేయాలంటూ ఆందోళనలు ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజూ కొనసాగిన నిరసనలు భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో పాత ఎన్హెచ్పై ఎడ్లబండ్లతో రాస్తారోకో సిమెంట్ పరిశ్రమ ఎదుట మాజీ ఉద్యోగుల కుటు�
తిరుగు ప్రయాణంలో ఇద్దరు రైతుల మృత్యువాత బైక్ను వెనుక నుంచి ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి వద్ద ప్రమాదం సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో విషాదఛాయలు నేరడిగొ�
వీడ్కోలు చెప్పుకుంటూ ఇంటిబాట పట్టిన విద్యార్థులు నిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ జిల్లాలో ఈ నెల 7 తేదీన ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారంతో ముగిశాయని డీఐఈవో పరశురాం తెలిపారు. ద్వితీయ స�