వెలనాడు, నెల్లూరు తెలుగు చోళ రాజ్యాలపై విజయాలు సాధించిన గణపతి దేవుడు గతంలో పృథ్వీశ్వరుడి ఆధీనంలో ఉన్న కళింగ భూభాగాన్ని ఆక్రమించడానికి తన సైన్యాలను నడిపాడు.
గణపతి దేవుడి సేనాధిపతి ఇందులూరి సోమయమంత్రి నేతృత్వంలో కాకతీయ సేనలు విజయం సాధించాయి. ఈ విషయాన్ని సమకాలీన రచన ‘శివయోగసారం’ తెలుపుతుంది.
ఇందులూరి సోమయమంత్రి కొలను రాష్ట్రపాలకుడిగా నియమితులయ్యారు.
ఎ) అచితేంద్రుడు బి) హరిసేనుడు
సి) జాయపసేనాని డి) శివదేవుడు
ఎ) మహాదేవుడు బి) గణపతిదేవుడు సి) రుద్రమదేవి డి) ప్రతాపరుద్ర-2
ఎ) రేచర్ల రుద్రుడు బి) రేచర్ల ప్రసాదిత్యుడు సి) మల్యాల చోడుడు డి) ఎవరూకాదు
ఎ) రుద్రదేవుడు బి) గణపతిదేవుడు సి) మహాదేవుడు డి) ప్రోలరాజు-2
ఎ) గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవును అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధిపరిచి వర్తకుల రక్షణ కోసం మోటుపల్లి అభయశాసనం వేయించాడు
బి) ఈ మోటుపల్లి అభయశాసనాన్ని అమలుపరచడానికి సిద్ధయ దేవుడిని నియమించాడు
సి) ఎ డి) ఎ, బి
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006