హైదరాబాద్: నైవేలీ లిగ్సైట్ కార్పొరేషర్ (ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేపట్టింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నైవేలీలో ఎన్సీఎల్కు చెందిన జనరల్ హాస్పిటల్లో 43 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 43
ఇందులో నర్స్ 20, డయాలసిస్ టెక్నీషియన్ 2, ఫిజియోథెరపిస్ట్ 2, మేల్ నర్స్ అసిస్టెంట్ 10, ఫీమేల్ నర్సింగ్ అసిస్టెంట్ 4, ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్ 5 చొప్పున ఖాళీలులు ఉన్నాయి.
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ కేర్ టెక్నాలజీ, బీపీటీ లేదా ఎంపీటీ, ఎస్ఎస్ఎల్సీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 12
దరఖాస్తులకు చివరితేదీ: మే 22
వెబ్సైట్: www.nlcindia.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి