Nipuna-education
- Jan 27, 2021 , 07:16:07
VIDEOS
ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు

హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. బుధవారం సాయంత్రం 5 గంటలతో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని స్పష్టంచేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధారంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేస్తామని తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 28న ధ్రువపత్రాల పరిశీలన కోసం హైదరాబాద్లోని ప్రొఫెసర్ జీ రాంరెడ్డి దూర విద్యా కేంద్రానికి రావాలని తెలిపింది. ఇతర సమాచారం కోసం వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
తాజావార్తలు
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
MOST READ
TRENDING