రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22కు ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి పాలిసెట్ ఎంట్రన్స్లో సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పించనున్నారు.
అర్హతలు
రిజర్వేషన్లు
దరఖాస్తు
ఫీజు
సర్టిఫికెట్స్
గ్రేడ్పాయింట్లు సమానమైతే..
4.8 మార్కులు కలిపేది వీరికే..
ముఖ్యతేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: ఆగస్ట్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్ట్టు 12
పీహెచ్/ఎన్సీసీ/స్పోర్ట్స్ విద్యార్థులు దరఖాస్తు చేసిన హార్డ్కాపీలను పంపించేందుకు చివరితేదీ: ఆగస్ట్టు 14
జాబితా విడుదల: ఆగస్ట్టు 18