హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎమ్మెల్టీ కోర్సులో ప్రవేశానికి కన్వీనర్ కోటాలో తుది విడుత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ జేరీచేసింది. తుది అర్హుల జాబితాలో పేరున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు రాత్రి 7 గంటల వరకు ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ http://knruhs.telangana.gov.in/ చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..