న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)లో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాలీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మొత్తం పోస్టులు: 31
ఇందులో ప్రొఫెసర్ 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ 17, అసిస్టెంట్ రేడియాలజిస్ట్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎండీ, డీఎన్బీ, ఎంసీహెచ్, ఎంఎస్, డీఎం లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్లు ప్రారంభం: మే 22
దరఖాస్తులకు చివరి తేదీ: మే 28
వెబ్సైట్: tmc.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి