హైదరాబాద్ : డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో జూలై 2022 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాల కోసం రాష్ట్రానికి చెందిన బాలుర నుంచి టీఎస్పీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆర్ఐఎంసీ ఎనిమిదో తరగతి
అర్హతలు : ఏడో తరగతి చదువుతున్నవారు లేదా ఉత్తీర్ణులైన వారు.
వయస్సు : 2022, జనవరి 1 నాటికి 11 1/2 ఏండ్లకు తగ్గకుండా 13 ఏండ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, వైవా, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు : ఆఫ్లైన్లో
చివరితేదీ : అక్టోబర్ 30
వెబ్సైట్ : https://tspsc.gov.in