ప్రజలకు న్యాయం అందించడం కోర్టుల విధి మాత్రమే కాదని, కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలకు రాజ్యాంగం సమానమైన బాధ్యత కల్పించిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ పంపిణీ కోర్టుల బాధ్యతేనన్న భావనను �
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరానికి విస్తరించాయి. వేడుకలతో దేశం పులకరించిపోతున్న వేళ మువ్వన్నెల పతాకం అంతరిక్షం అంచున రెపరెపలాడింది. అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోను భారత సంతతి�
శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప�
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమా�
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
కోర్టు తీర్పులపై ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని, అయితే విమర్శకులు ఈ విషయంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్
బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నదో సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రులే ఒప్పుకొంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే పనిచేయడంలేదని, వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల.. అప్పటివర�
బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం గోద్రా సబ్జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్ పాలసీ కింద ఆమోదించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోష�
లండన్, ఆగస్టు 15: రోదసిలో సుదీర్ఘ ప్రయాణాలు సాగించే వ్యోమగాముల కోసం అయస్కాంతాల నుంచి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతను ఇంగ్లండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోడ్ ఉపరితలాల నుంచి వాయు