యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 87,014, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, నిత్యకైంకర్యాల ద్వారా 600, సుప్రభాతం ద్వారా 1,000, ప్రచారశాఖ ద్వారా 140, క్యారీబ్యాగుల విక్రయం ద్వారా 2,200, వ్రత పూజలతో 27,000, కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 15,600, ప్రసాద విక్రయం ద్వారా 2,93,370,
వాహన పూజలతో 10,600, టోల్గేట్ ద్వారా 560, అన్నదాన విరాళం ద్వారా 49,780, సువర్ణ పుష్పార్చన ద్వారా 88,640, యాదరుషి నిలయం ద్వారా 47,130, పాతగుట్ట నుంచి 16,110, గోపూజ ద్వారా 50, ఇతర విభాగాల ద్వారా 1,02,000 మెత్తంగా శ్రీవారి ఖజానాకు రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.