చెన్నూర్ రూరల్; బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్గౌడ్ను ఆదివారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరామర్శించారు. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ఇంటికి వెళ్లిన బాల్క సుమన్.. వెంకటేశ్వర్గౌడ్ను పలుకరించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.