హైదరాబాద్ : భారత దేశ ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హైదరాబాద్ బషీర్ బాగ్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశానికి, ప్రత్యేకించి దళితులు, బడుగువర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ చేసిన సేవలను వినోద్ కుమార్ కొనియాడారు. జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు చేట్టారన్నారు. ముఖ్యంగా సామాజిక సమానవత్వం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు