హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): జేఈఈ పేపర్ 2ఏ (బీఆర్క్) ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి జ్యోసుల వెంకట ఆదిత్య జాతీయ టాపర్గా నిలిచారు. 100 పర్సంటైల్ సాధించిన ఏకైక విద్యార్థిగా సత్తా చాటారు. జాతీయస్థాయిలో బీఆర్క్లో ఒకే ఒక్క విద్యార్థికి 100 పర్సంటైల్ స్కోర్ రాగా.. అది ఆదిత్యయే కావడం గమనార్హం. ఇక బీ ప్లానింగ్లో మహారాష్ట్ర