న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి.. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.
ప్రతి పౌరుడికీ సాధికారత కలగడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి చివరి వరకు అదే సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్ అని వెంకయ్యనాయుడు కొనియాడారు. వారి బోధనలను, సూచించిన మార్గాన్ని యువత అనుసరించి.. వివక్షకు తావులేని భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..