నాసిక్: మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నాసిక్లో పలు ఆలయాలు నీటమునిగాయి. నదికి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
#WATCH | Maharashtra: Various temples submerge under the Godavari river in Nashik, due to incessant rain for the past three days pic.twitter.com/AvAr7JYoYE
— ANI (@ANI) July 11, 2022