న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ను ఏప్రిల్ నెలలో ఆదివారాలు, పండుగ రోజుల్లోనూ కొనసాగించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. గురువారం నుంచే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచడంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 16న ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 72 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంపై చేయడంపై దృష్టి సారించింది.
ఇవీ కూడా చదవండి..
ప్రతి 5 నిమిషాలకూ మీ మొబైల్ డేటాను సేకరిస్తున్న గూగుల్, ఆపిల్
సుయెజ్ కాలువ నష్టం.. 100 కోట్ల డాలర్ల పరిహారం కోరుతున్న ఈజిప్ట్
చెన్నైలో విరాట్ కోహ్లి.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఆర్సీబీ
భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీకి రజనీకాంత్ థ్యాంక్స్
నందిగ్రామ్లో హింస.. సువేందు కాన్వాయ్పై రాళ్ల దాడి
కోల్కతా నైట్రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్ఖాన్
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్బాల్ వరల్డ్కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి