హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్.. మెన్స్, ఉమెన్స్, కిడ్స్ క్యాటగిరీల వస్ర్తాల ధరలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
ఇండిపెండెన్స్ గోల్డెన్ సెలబ్రేషన్స్లో భాగంగా ప్రతి గ్రాము బంగారం అమ్మకం ధరలో రూ.100 తగ్గిస్తున్నది. వెండి సామగ్రిపై తరుగు, మజూరీ చార్జీలను మినహాయిస్తున్నది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని ఆ సంస్థ కస్టమర్లకు శనివారం విజ్ఞప్తిచేసింది.