నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన సంబురాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే