ముంబై ,జూలై :నిన్న ఆల్టైమ్ గరిష్ఠాలను తాకిన సూచీలు ఈరోజు నష్టపోయాయి. ప్రారంభ సెషన్ లో స్వల్ప లాభాలతో మొదలైనా, చివరకు సూచీలు నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 18.79 పాయింట్లు కోల్పోయి 53,140 వద్ద ముగియగా, నిఫ్టీ 0.80 శాతం నష్టపోయి15,923 వద్ద ముగిసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.60 వద్ద ఉన్నది.