ముంబై,జులై 2 : ఈరోజు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 52,330 వద్ద నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 15,684 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఇవాళ ఊగిసలాటలో ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.61 వద్ద ట్రేడవుతున్నది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.