ముంబై ,జూన్ 23 : ఈరోజు స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు కదలాడుతున్నాయి. తొలుత ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల దిశగా పయనించి. వెంటనే డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు లాభపడి 52,501.48వద్ద.. నిఫ్టీ 0.01శాతం అంటే 16 పాయింట్లు ఎగబాకి 15,788 వద్ద ట్రేడవుతున్నది.