స్వతంత్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివి. అమరవీరులను స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా 3 రోజులు పాటిస్తే సీఎం కేసీఆర్ మాత్రం 15 రోజులు కేటాయించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం చాలా గొప్పది. అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు ఇది నిదర్శనం.
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి